రాజకీయ పార్టీలు 2 రకాలు :
1. పెట్టుబడిదారీ పార్టీ : కాంగ్రెస్, బిజేపి.
2. వామపక్షపార్టీలు : సిపిఐ(యం), సిపిఐ, సిపిఐ(యంఎల్).
పెట్టుబడిదారీ పార్టీలు 2 రకాలు :
1. లౌకిక పార్టీలు : కాంగ్రెస్, టి.డి.పి.
2. మతతత్వ పార్టీ : ఆర్ఎస్ఎస్, ఎంఐఎం.
వామపక్ష పార్టీ 3 రకాలు :
1. మితవాద పార్టీ : సిపిఐ
2. ఆతివాద పార్టీ : సిపిఐ(యంఎల్)
3. మార్క్సిస్టు పార్టీ : సిపిఐ(యం)
పార్టీలో 2 విధాలు :
1. జాతీయ పార్టీలు : కాంగ్రెస్, బిజేపి, సిపిఐ(యం).
2. ప్రాంతీయ పార్టీలు : టిడిపి, ఎఐఎడిఎ, డిఎంకె, పిఆర్పి.
జాతీయ పార్టీ : కనీసం 4 రాష్ట్రాలలో పార్లమెంటు ` శాసన సభలలో ప్రాతినిధ్యం ఉండాలి. లేదా 4 శాతం ఓట్లు సాధించాలి.
ప్రాంతీయ పార్టీ : ఒకటి లేదా నాలుగుకు తక్కువ గల రాష్ట్రాలలో ఉంటుంది.
1947 నుండి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ ఎకచక్రాదిపత్యంతో భారత్ను పరిపాలించింది.
1967 ఎన్నికల్లో కాంగ్రెసు గుత్తాదిపత్యం దేబ్బతిని 8 రాష్ట్రాలలో ఓటమి. పాలైంది.
కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి.
భూసంస్కరణలు ఎజెండా పైకి తెచ్చింది.
1972 ఎన్నికల్లో తమిళనాడు మినహా కాంగ్రెస్ కోల్పోయిన గుత్తాదిపత్యాన్ని తిరిగిసాదించింది.
పార్లమెంటులో 2/3 మెజార్టీ సంపాదించింది.
1969లో వ్యతిరేకించినవారు తిరిగి కాంగ్రెస్లో చేరారు.
1969 ‘‘గిరి’’ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ను సిపిఐ(యం) బలపర్చింది.
1969లో కాంగ్రెస్ చీలిక ` సిండికేటు ` జనసంఫ్ు ` స్వతంత్రులలో కలసి
ఇందిరా కాంగ్రెస్ ` వామపక్షాలు.
బేంకుల జాతీయ కరణ ` రాజభరణాల రద్దు కాంగ్రెస్ తెల్చింది.
20 సూత్రాల పథకం. G 5 సూత్రాలు సంజయ్ గాంథీ.
G నేషనల్సోషలిస్టు పార్టీ ఊగిసలాట దోపిడి.
1960 ` 70 మధ్య ముంద్రా కుంబకోణం ` మారుతి కుంబకోణం.
1966 ` 69లో వామపక్షాల మధ్య ఒప్పందాలు కుదరకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేసింది.
1970 ` 71లో కేరళలలో సిపిఐ G కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరది.
కాంగ్రెస్ ‘‘అధ్యక్ష తరహ పాలన’’కు ప్రయత్నం.
1975 ` 77 ఎమర్జెన్సీ.
1977లో జనతా పార్టీ విజయం ` మతతత్వం గుత్తాదిపత్యం ఓటమి.
కాంగ్రెస్ 2గా చీలింది. 1.కాసు బ్రహ్మనందరెడ్డి వై.బి భవాన్Ñ 2.ఇందిరాగాంధీ.
1974 ` 77 మధ్య జయప్రకావ్ ఉద్యమం బీహార్ ` గుజరాత్లలో
తమిళనాడు ` అన్న డిఎంకెÑ పంజాబ్ ` ఆకాతిదళ్Ñ పశ్చిమ బెంగాల్ ` సిపియం ప్రంటుÑ
కాశ్మీర్ ` నేషనల్ కాంగ్రెస్Ñ యు.పి`బీహార్, మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమి.
విశాల సంఘటన:
1.అధ్యక్ష తరహా పాలనకు వ్యతిరేకం
2. నాయవ్యవస్థకు స్వేచ్ఛా.
3.పౌరహక్కులు కాపాడాలి.
4.నాసా, ఎస్మా చట్టాలు రద్దు
5. పి.డి. యాక్ట్ రద్దు ` 42వ రాజ్యాంగ సవరాణ చేయడం
6.దామాషా ఎన్నికలు ` అనేక పార్టీల నాయకత్వాన కిసాన్ ర్యాలీ.
1980లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. (ద్వంద సభ్యత్వం) 20 మాసాలు జనతాపార్టీ,
తిరిగి కాంగ్రెస్ అధికారం
1980లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డిఎమ్కె తో సిపిఎం పొత్తు` (ఎంజిఆర్)
ఇందిరాగాంధి అధికారం 1980 ` 2.50 కోట్ల నిరుద్యోగం
30.10.1984 ఇందిర హత్య ` పరిశ్రమల మూత. 80 వేలు. సంఫీుభావం,
21.5.1991న రాజీవ్ హత్య ` వ్యవసాయం సంక్షోభం,
91`95 పివి ప్రభుత్వం తలసరిగా వినియోగం
నూతన విధానాలు అన్ని రంగాలలో ప్రవేశం :
కాంగ్రెస్లో లుకలుకలు ` రాజీవ్పై బ్రమలు తొలగింపు.
తమిళనాడు ` ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనలు సాగాయి.
కాశ్మీర్లో పరూక్ అబ్బుల్లా కాదని జి.యం.షా రాజీవ్ గద్దెపై ఉంచారు.
అస్సాం ` బోడా.
పంజాబ్ ` బ్రిందావాలా హత్య.
గవర్నర్ల ప్రాంత ` రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం.
యు.పి మలాయం సింగ్ ` మాయావతి.
ఒరిస్సా ` ............( జనత)
ఆంధ్రప్రదేశ్ ` టిడిపి
కర్ణాటక ` జనతాదళ్ (బిజెపి)
తమిళనాడు ` కాంగ్రెస్, డియంకె చీలిక ` వివాదా...అన్నడియంకె ` పియంకె.
పశ్చిమ బెంగాల్, త్రిపుర ` లెఫ్ట్ ప్రంట్.
మహారాష్ట్ర ` శరద్ పవార్ ` ఎన్సిపిGకాంగ్రెస్.
కేరళ ` కాంగ్రెస్`ముస్లింవన్ ` క్రైస్తవ పార్టీలు.
1996 ` 1998 ఫిబ్రవరి ` మార్చి ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీలేదు. రాజకీయ ఆస్థితత్వం ` కొనసాగింపు.
1996 ఎన్నికల్లో తుడిచిపెట్టుకపోయింది.
యునైటైడ్ ఫ్రంట్లో జనతా `ఎస్పీ, టిడిపి`డియంకె ` టియంసి ` ఎజిపి.
1996 ఎన్నికల్లో బయటనుండి కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటు.1996 ఎన్నికల్లో బిజేపి `13 రోజుల తర్వాత కూలిపోయింది.
1998 ఎన్నికల్లో బిజేపి మిశ్రమ ప్రభుత్వం ‘‘వాజ్పై’’ నాయకత్వాన వచ్చింది.
బీహర్ ` లోకశక్తి.
కేంద్రంలో కాంగ్రెస్`బిజేపి, వ్యతిరేకంగా అధికారానికి.....
యుపిలో మెజార్టీ కాంగ్రెస్, ఎంఎల్ఎలు బిజేపిలో పిరాయింపు.
2008 బిజేపి పాలిత రాష్ట్రాలు :
మహరాష్ట్ర చత్తీస్గడ్ ఒరిస్సా
రాజస్తాన్ గుజరాత్ కర్నాటక
బీహర్ : 1. జెడియు మరియు జిజెపి కూటమి `సతీష్
2. ఆర్జెడి కూటమి. లల్లూ ప్రసాద్.
ఝార్జండ్ : జెఎంఎం ` కాంగ్రెస్ ` బిజేపి.
ఓరిస్సా : బిజెడి (బిజ్ జనతదళ్).
1. పెట్టుబడిదారీ పార్టీ : కాంగ్రెస్, బిజేపి.
2. వామపక్షపార్టీలు : సిపిఐ(యం), సిపిఐ, సిపిఐ(యంఎల్).
పెట్టుబడిదారీ పార్టీలు 2 రకాలు :
1. లౌకిక పార్టీలు : కాంగ్రెస్, టి.డి.పి.
2. మతతత్వ పార్టీ : ఆర్ఎస్ఎస్, ఎంఐఎం.
వామపక్ష పార్టీ 3 రకాలు :
1. మితవాద పార్టీ : సిపిఐ
2. ఆతివాద పార్టీ : సిపిఐ(యంఎల్)
3. మార్క్సిస్టు పార్టీ : సిపిఐ(యం)
పార్టీలో 2 విధాలు :
1. జాతీయ పార్టీలు : కాంగ్రెస్, బిజేపి, సిపిఐ(యం).
2. ప్రాంతీయ పార్టీలు : టిడిపి, ఎఐఎడిఎ, డిఎంకె, పిఆర్పి.
జాతీయ పార్టీ : కనీసం 4 రాష్ట్రాలలో పార్లమెంటు ` శాసన సభలలో ప్రాతినిధ్యం ఉండాలి. లేదా 4 శాతం ఓట్లు సాధించాలి.
ప్రాంతీయ పార్టీ : ఒకటి లేదా నాలుగుకు తక్కువ గల రాష్ట్రాలలో ఉంటుంది.
1947 నుండి 1967 వరకు కాంగ్రెస్ పార్టీ ఎకచక్రాదిపత్యంతో భారత్ను పరిపాలించింది.
1967 ఎన్నికల్లో కాంగ్రెసు గుత్తాదిపత్యం దేబ్బతిని 8 రాష్ట్రాలలో ఓటమి. పాలైంది.
కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి.
భూసంస్కరణలు ఎజెండా పైకి తెచ్చింది.
1972 ఎన్నికల్లో తమిళనాడు మినహా కాంగ్రెస్ కోల్పోయిన గుత్తాదిపత్యాన్ని తిరిగిసాదించింది.
పార్లమెంటులో 2/3 మెజార్టీ సంపాదించింది.
1969లో వ్యతిరేకించినవారు తిరిగి కాంగ్రెస్లో చేరారు.
1969 ‘‘గిరి’’ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ను సిపిఐ(యం) బలపర్చింది.
1969లో కాంగ్రెస్ చీలిక ` సిండికేటు ` జనసంఫ్ు ` స్వతంత్రులలో కలసి
ఇందిరా కాంగ్రెస్ ` వామపక్షాలు.
బేంకుల జాతీయ కరణ ` రాజభరణాల రద్దు కాంగ్రెస్ తెల్చింది.
20 సూత్రాల పథకం. G 5 సూత్రాలు సంజయ్ గాంథీ.
G నేషనల్సోషలిస్టు పార్టీ ఊగిసలాట దోపిడి.
1960 ` 70 మధ్య ముంద్రా కుంబకోణం ` మారుతి కుంబకోణం.
1966 ` 69లో వామపక్షాల మధ్య ఒప్పందాలు కుదరకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేసింది.
1970 ` 71లో కేరళలలో సిపిఐ G కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిరది.
కాంగ్రెస్ ‘‘అధ్యక్ష తరహ పాలన’’కు ప్రయత్నం.
1975 ` 77 ఎమర్జెన్సీ.
1977లో జనతా పార్టీ విజయం ` మతతత్వం గుత్తాదిపత్యం ఓటమి.
కాంగ్రెస్ 2గా చీలింది. 1.కాసు బ్రహ్మనందరెడ్డి వై.బి భవాన్Ñ 2.ఇందిరాగాంధీ.
1974 ` 77 మధ్య జయప్రకావ్ ఉద్యమం బీహార్ ` గుజరాత్లలో
తమిళనాడు ` అన్న డిఎంకెÑ పంజాబ్ ` ఆకాతిదళ్Ñ పశ్చిమ బెంగాల్ ` సిపియం ప్రంటుÑ
కాశ్మీర్ ` నేషనల్ కాంగ్రెస్Ñ యు.పి`బీహార్, మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమి.
విశాల సంఘటన:
1.అధ్యక్ష తరహా పాలనకు వ్యతిరేకం
2. నాయవ్యవస్థకు స్వేచ్ఛా.
3.పౌరహక్కులు కాపాడాలి.
4.నాసా, ఎస్మా చట్టాలు రద్దు
5. పి.డి. యాక్ట్ రద్దు ` 42వ రాజ్యాంగ సవరాణ చేయడం
6.దామాషా ఎన్నికలు ` అనేక పార్టీల నాయకత్వాన కిసాన్ ర్యాలీ.
1980లో జనతా ప్రభుత్వం కూలిపోయింది. (ద్వంద సభ్యత్వం) 20 మాసాలు జనతాపార్టీ,
తిరిగి కాంగ్రెస్ అధికారం
1980లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో డిఎమ్కె తో సిపిఎం పొత్తు` (ఎంజిఆర్)
ఇందిరాగాంధి అధికారం 1980 ` 2.50 కోట్ల నిరుద్యోగం
30.10.1984 ఇందిర హత్య ` పరిశ్రమల మూత. 80 వేలు. సంఫీుభావం,
21.5.1991న రాజీవ్ హత్య ` వ్యవసాయం సంక్షోభం,
91`95 పివి ప్రభుత్వం తలసరిగా వినియోగం
నూతన విధానాలు అన్ని రంగాలలో ప్రవేశం :
కాంగ్రెస్లో లుకలుకలు ` రాజీవ్పై బ్రమలు తొలగింపు.
తమిళనాడు ` ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనలు సాగాయి.
కాశ్మీర్లో పరూక్ అబ్బుల్లా కాదని జి.యం.షా రాజీవ్ గద్దెపై ఉంచారు.
అస్సాం ` బోడా.
పంజాబ్ ` బ్రిందావాలా హత్య.
గవర్నర్ల ప్రాంత ` రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం.
యు.పి మలాయం సింగ్ ` మాయావతి.
ఒరిస్సా ` ............( జనత)
ఆంధ్రప్రదేశ్ ` టిడిపి
కర్ణాటక ` జనతాదళ్ (బిజెపి)
తమిళనాడు ` కాంగ్రెస్, డియంకె చీలిక ` వివాదా...అన్నడియంకె ` పియంకె.
పశ్చిమ బెంగాల్, త్రిపుర ` లెఫ్ట్ ప్రంట్.
మహారాష్ట్ర ` శరద్ పవార్ ` ఎన్సిపిGకాంగ్రెస్.
కేరళ ` కాంగ్రెస్`ముస్లింవన్ ` క్రైస్తవ పార్టీలు.
1996 ` 1998 ఫిబ్రవరి ` మార్చి ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీలేదు. రాజకీయ ఆస్థితత్వం ` కొనసాగింపు.
1996 ఎన్నికల్లో తుడిచిపెట్టుకపోయింది.
యునైటైడ్ ఫ్రంట్లో జనతా `ఎస్పీ, టిడిపి`డియంకె ` టియంసి ` ఎజిపి.
1996 ఎన్నికల్లో బయటనుండి కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వ ఏర్పాటు.1996 ఎన్నికల్లో బిజేపి `13 రోజుల తర్వాత కూలిపోయింది.
1998 ఎన్నికల్లో బిజేపి మిశ్రమ ప్రభుత్వం ‘‘వాజ్పై’’ నాయకత్వాన వచ్చింది.
బీహర్ ` లోకశక్తి.
కేంద్రంలో కాంగ్రెస్`బిజేపి, వ్యతిరేకంగా అధికారానికి.....
యుపిలో మెజార్టీ కాంగ్రెస్, ఎంఎల్ఎలు బిజేపిలో పిరాయింపు.
2008 బిజేపి పాలిత రాష్ట్రాలు :
మహరాష్ట్ర చత్తీస్గడ్ ఒరిస్సా
రాజస్తాన్ గుజరాత్ కర్నాటక
బీహర్ : 1. జెడియు మరియు జిజెపి కూటమి `సతీష్
2. ఆర్జెడి కూటమి. లల్లూ ప్రసాద్.
ఝార్జండ్ : జెఎంఎం ` కాంగ్రెస్ ` బిజేపి.
ఓరిస్సా : బిజెడి (బిజ్ జనతదళ్).
No comments:
Post a Comment